మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంప్
- December 26, 2017
భారత ప్రభుత్వ తపాలా శాఖ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు పద్మ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంపును, కవరును విడుదల చేయనుంది. మిమిక్రీ కళను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి. అంతే కాకుండా వేణు మాధవ్ వరంగల్కి చెందిన వ్యక్తి కావడంతో ప్రపంచ పటంలో వరంగల్కి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చారు. మిమిక్రీ ద్వారా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా హైదరాబాద్లో పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టల్ స్టాప్, మరియు కవర్ని కూడా విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







