సౌదీ నుంచి కోళ్ళ దిగుమతులు బహ్రెయిన్ లో నిషేధం
- December 28, 2017
మన్నా: సౌదీ అరేబియా నుంచి కోళ్ల సంబంధిత ఆహారపదార్ధాల దిగుమతులపై బహ్రెయిన్ నిషేధం విధించింది. గత వారం బర్డ్ ఫ్లూ వ్యాధి ఆ ప్రాంతాలలో సోకిన సంగతి తెలిసిందే. పౌల్ట్రీ, పశువుల వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్న మున్సిపాలిటీ వ్యవహారాల, అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ, బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడిన కోళ్ళు బహ్రెయిన్ చేరుకోకుండా ఆ జబ్బుని బహ్రెయిన్ లో నివారించడానికి అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకొంది. బహ్రెయిన్ దేశంలో స్థానిక పౌల్ట్రీ మార్కెట్లో నివేదించిన ప్రాంతీయ వార్తా సంస్థల తెలిపిన సమాచారం ప్రకారం,అత్యంత వేగంగా వ్యాపించే ఒక అంటువ్యాధి బర్డ్ ఫ్లూ అని వైద్యపరంగా నివేదించబడింది. బహ్రెయిన్ లో ఇప్పటివరకు ఎటువంటి హెచ్ 5 ఎన్ 8 కేసులు నివేదించబడలేదని మరియు వైరస్ ద్వారా అనేది పక్షులకు చాలా రోగకారకంగా ఉందని నిర్ధారించింది, కానీ ఇది మానవులను ప్రభావితం చేయలేదు "అని ఇక్కడ అధికారులు ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









