సౌదీ నుంచి కోళ్ళ దిగుమతులు బహ్రెయిన్ లో నిషేధం
- December 28, 2017
మన్నా: సౌదీ అరేబియా నుంచి కోళ్ల సంబంధిత ఆహారపదార్ధాల దిగుమతులపై బహ్రెయిన్ నిషేధం విధించింది. గత వారం బర్డ్ ఫ్లూ వ్యాధి ఆ ప్రాంతాలలో సోకిన సంగతి తెలిసిందే. పౌల్ట్రీ, పశువుల వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్న మున్సిపాలిటీ వ్యవహారాల, అర్బన్ ప్లానింగ్ మంత్రిత్వశాఖ, బర్డ్ ఫ్లూ వ్యాధి బారిన పడిన కోళ్ళు బహ్రెయిన్ చేరుకోకుండా ఆ జబ్బుని బహ్రెయిన్ లో నివారించడానికి అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకొంది. బహ్రెయిన్ దేశంలో స్థానిక పౌల్ట్రీ మార్కెట్లో నివేదించిన ప్రాంతీయ వార్తా సంస్థల తెలిపిన సమాచారం ప్రకారం,అత్యంత వేగంగా వ్యాపించే ఒక అంటువ్యాధి బర్డ్ ఫ్లూ అని వైద్యపరంగా నివేదించబడింది. బహ్రెయిన్ లో ఇప్పటివరకు ఎటువంటి హెచ్ 5 ఎన్ 8 కేసులు నివేదించబడలేదని మరియు వైరస్ ద్వారా అనేది పక్షులకు చాలా రోగకారకంగా ఉందని నిర్ధారించింది, కానీ ఇది మానవులను ప్రభావితం చేయలేదు "అని ఇక్కడ అధికారులు ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!







