ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఒవైసీ నోటీసు
- December 28, 2017
న్యూఢిల్లీ : ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభలో నోటీసు ఇచ్చారు. పర్సనల్ లా కు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. లోక్ సభలో ప్రభుత్వం ఈ రోజు ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ సభ్యులందరూ ఈ రోజు తప్పని సరిగా సభకు హాజరు కావాలంటూ బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







