ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఒవైసీ నోటీసు
- December 28, 2017
న్యూఢిల్లీ : ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభలో నోటీసు ఇచ్చారు. పర్సనల్ లా కు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. లోక్ సభలో ప్రభుత్వం ఈ రోజు ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ సభ్యులందరూ ఈ రోజు తప్పని సరిగా సభకు హాజరు కావాలంటూ బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







