ఆ స్పాన్సర్లపై కఠినతరమైన జరీమానాలు తప్పవు
- December 28, 2017
ఓ స్పాన్సరర్కి చెందిన కార్మికులకు, ఇంకో స్పాన్సరర్ పనిని కల్పిస్తే గనుక, కఠినమైన జరీమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అధికార ప్రతినిథి అజీల్ అల్ మజ్యా చెప్పారు. ఇలా స్పాన్సరర్ల మార్పు విషయమై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించింది. 'తజీజ్' పేరుతో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కువైట్లో ఎంప్లాయర్స్, కార్మికుల్ని వినియోగించడంపై అవగాహన కల్పించడంతోపాటుగా, ఉల్లంఘనలకు పాల్పడితే ఎలాంటి జరీమానాల్ని ఎదుర్కొనాల్సి వస్తుందో తెలిపేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ళ జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్స్ నుంచి 10,000 కువైట్ దినార్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది స్పాన్సరర్స్.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక