ఆ స్పాన్సర్లపై కఠినతరమైన జరీమానాలు తప్పవు
- December 28, 2017ఓ స్పాన్సరర్కి చెందిన కార్మికులకు, ఇంకో స్పాన్సరర్ పనిని కల్పిస్తే గనుక, కఠినమైన జరీమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అధికార ప్రతినిథి అజీల్ అల్ మజ్యా చెప్పారు. ఇలా స్పాన్సరర్ల మార్పు విషయమై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించింది. 'తజీజ్' పేరుతో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కువైట్లో ఎంప్లాయర్స్, కార్మికుల్ని వినియోగించడంపై అవగాహన కల్పించడంతోపాటుగా, ఉల్లంఘనలకు పాల్పడితే ఎలాంటి జరీమానాల్ని ఎదుర్కొనాల్సి వస్తుందో తెలిపేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ళ జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్స్ నుంచి 10,000 కువైట్ దినార్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది స్పాన్సరర్స్.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం