ఆ స్పాన్సర్లపై కఠినతరమైన జరీమానాలు తప్పవు
- December 28, 2017
ఓ స్పాన్సరర్కి చెందిన కార్మికులకు, ఇంకో స్పాన్సరర్ పనిని కల్పిస్తే గనుక, కఠినమైన జరీమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అధికార ప్రతినిథి అజీల్ అల్ మజ్యా చెప్పారు. ఇలా స్పాన్సరర్ల మార్పు విషయమై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించింది. 'తజీజ్' పేరుతో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కువైట్లో ఎంప్లాయర్స్, కార్మికుల్ని వినియోగించడంపై అవగాహన కల్పించడంతోపాటుగా, ఉల్లంఘనలకు పాల్పడితే ఎలాంటి జరీమానాల్ని ఎదుర్కొనాల్సి వస్తుందో తెలిపేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ళ జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్స్ నుంచి 10,000 కువైట్ దినార్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది స్పాన్సరర్స్.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







