ఆ స్పాన్సర్లపై కఠినతరమైన జరీమానాలు తప్పవు
- December 28, 2017
ఓ స్పాన్సరర్కి చెందిన కార్మికులకు, ఇంకో స్పాన్సరర్ పనిని కల్పిస్తే గనుక, కఠినమైన జరీమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అధికార ప్రతినిథి అజీల్ అల్ మజ్యా చెప్పారు. ఇలా స్పాన్సరర్ల మార్పు విషయమై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వెల్లడించింది. 'తజీజ్' పేరుతో ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. కువైట్లో ఎంప్లాయర్స్, కార్మికుల్ని వినియోగించడంపై అవగాహన కల్పించడంతోపాటుగా, ఉల్లంఘనలకు పాల్పడితే ఎలాంటి జరీమానాల్ని ఎదుర్కొనాల్సి వస్తుందో తెలిపేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలకు పాల్పడితే మూడేళ్ళ జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్స్ నుంచి 10,000 కువైట్ దినార్స్ వరకు జరీమానా ఎదుర్కోవాల్సి వస్తుంది స్పాన్సరర్స్.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









