ఫ్యూయల్ సబ్సిడీ: 131,000 ఒమనీల నమోదు
- December 28, 2017
మస్కట్: నేషనల్ ఫ్యూయల్ సబ్సిడీ సిస్టమ్లో రిజిస్టర్ అయినవారి సంఖ్య 131,363గా ఉంది. ఇందులో ఫిషర్మెన్ సంఖ్య 1,019 అని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజిస్టర్ అయినవారిలో 51 శాతం మంది ఒమన్ ఆయిల్ని ఎంచుకోగా, 32 శాతం మంది షెల్ ఒమన్ మార్కెటింగ్ని ఎంచుకున్నారు. 17 శాతం మంది అల్ మహా మార్కెటింగ్ వైపు మొగ్గు చూపారు. 91 పెట్రోల్ని వినియోగించే వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. సుల్తానేట్లో రిజిస్టర్ అయిన వాహనాల్లో వీటి శాతం 80 గా ఉంది. లబ్దిదారులు ఏ సంస్థ నుంచి ఫ్యూయల్ పొందాలనుకుంటున్నారో, దాన్ని ఎంచుకునేందుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!