ఫ్యూయల్ సబ్సిడీ: 131,000 ఒమనీల నమోదు
- December 28, 2017
మస్కట్: నేషనల్ ఫ్యూయల్ సబ్సిడీ సిస్టమ్లో రిజిస్టర్ అయినవారి సంఖ్య 131,363గా ఉంది. ఇందులో ఫిషర్మెన్ సంఖ్య 1,019 అని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజిస్టర్ అయినవారిలో 51 శాతం మంది ఒమన్ ఆయిల్ని ఎంచుకోగా, 32 శాతం మంది షెల్ ఒమన్ మార్కెటింగ్ని ఎంచుకున్నారు. 17 శాతం మంది అల్ మహా మార్కెటింగ్ వైపు మొగ్గు చూపారు. 91 పెట్రోల్ని వినియోగించే వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. సుల్తానేట్లో రిజిస్టర్ అయిన వాహనాల్లో వీటి శాతం 80 గా ఉంది. లబ్దిదారులు ఏ సంస్థ నుంచి ఫ్యూయల్ పొందాలనుకుంటున్నారో, దాన్ని ఎంచుకునేందుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







