ఫ్యూయల్ సబ్సిడీ: 131,000 ఒమనీల నమోదు
- December 28, 2017
మస్కట్: నేషనల్ ఫ్యూయల్ సబ్సిడీ సిస్టమ్లో రిజిస్టర్ అయినవారి సంఖ్య 131,363గా ఉంది. ఇందులో ఫిషర్మెన్ సంఖ్య 1,019 అని అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రిజిస్టర్ అయినవారిలో 51 శాతం మంది ఒమన్ ఆయిల్ని ఎంచుకోగా, 32 శాతం మంది షెల్ ఒమన్ మార్కెటింగ్ని ఎంచుకున్నారు. 17 శాతం మంది అల్ మహా మార్కెటింగ్ వైపు మొగ్గు చూపారు. 91 పెట్రోల్ని వినియోగించే వాహనాలకు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. సుల్తానేట్లో రిజిస్టర్ అయిన వాహనాల్లో వీటి శాతం 80 గా ఉంది. లబ్దిదారులు ఏ సంస్థ నుంచి ఫ్యూయల్ పొందాలనుకుంటున్నారో, దాన్ని ఎంచుకునేందుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







