బహ్రెయిన్ కింగ్ హమాద్ కు కృతజ్ఞతలు తెలిపిన పాకిస్థాన్ అధ్యక్షుడు
- November 19, 2015
పాకిస్థాన్ యొక్క వివిధ ప్రాంతాలను భూకంపం కుదిపి వేసిన నేపధ్యంలో, బాహ్రైన్ అధినేత -హిజ్ మెజెస్టీ కింగ్ హమాద్ బిన్ ఇశా అల్ ఖలీఫా వారి సానుభూతి సందేసానికి, పాకిస్థాన్ అధ్యక్షులు మమ్నూన్ హుస్సైన్ కృతజ్ఞతలు తెలిపారు. తన కేబుల్ సందేశంలో, బహ్రైన్ రాజ్యం మరియు ప్రజలు ప్రగతిపధంలో సాగాలని ఆయన ఆకాంక్షను వెలిబుచ్చారు
తాజా వార్తలు
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!









