ఒమాన్ జాతీయ దినోత్సవానికి అధ్యక్షత వహించిన సుల్తాన్ కాబూస్
- November 19, 2015
నిన్న ఒమాన్ లోని హిస్న్ అల్ షూమౌఖ్ లోని పెరేడ్ గ్రౌండ్లో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 45వ జాతేయ దినోత్సవ వేడుకలకు, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్ అధ్యక్షత వహించి, సుల్తాన్ వారు సాయుధ దళాలు, రాయల్ గార్డ్ ఆఫ్ ఒమాన్, సుల్తాన్ స్పేషన్ ఫోర్స్ మరియు రాయల్ ఒమాన్ పోలీస్ వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. సుల్తాన్ వారికి విచ్చేసిన, వివిధ సాయుధ దళాల అధిపతులు,ఉన్నతాధికారులు స్వాగతించి, 21-గన్ సల్యూట్ సమర్పించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ మరియు సుల్తాన్ సాయుధ దళాల వారినుండి , సుల్తాన్ వారు బహుమతులను అందుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







