కేసీఆర్ను కలిసిన పవన్ కళ్యాణ్
- January 01, 2018
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.... తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తొలిసారిగా క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. తాజా రాజకీయ పరిమాణాలపై వారిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్, కేసీఆర్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యమేమీ లేదని జనసేన ప్రకటించింది. మర్యాద పూర్వకంగా కేసీఆర్ ను పవన్ ను కలిసారని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









