నేడు కతార్లో తీవ్రమైన గాలులు, దుమ్ము తో కూడిన వాతావరణం
- November 20, 2015
నేడు కతార్లో తీవ్రమైన గాలులు, దుమ్ము తో కూడిన వాతావరణం మరియు అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రతీర ప్రాంతాలలో తీవ్రమైన గాలులు, ఉధృతమైన అలలు రేగుతాయని; దేశంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 18 మరియు 28 డిగ్రీల సెంటిగ్రేడుగా, అదేవిధంగా దోహాలో 21 మరియు 28 డిగ్రీల సెంటిగ్రేడుగా ఉంటాయని వారు తెలిపారు. గాలివేగం మధ్యాహ్నానికి 22 నాట్లు, తీరప్రాంతాలలో 18 నుండి 25 నాట్లు ఉంటుందని, అది 28 నాట్ల వరకు కూడా చేరవచ్చని; వాతావరణం మేఘావృతమై, కొన్నిచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడవచ్చని, పగటి పూట దృష్టి గోచరత 3 కిలోమీటర్లు ఉంటుందని వారు అంచనా వేసారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







