46 మంది కార్మికులను మూతపడిన కంపెనీలలో పేర్లు నమోదు గుర్తింపు
- January 04, 2018
కువైట్: జహ్రా ప్రాంతంలోని తొమ్మిది కంపెనీలపై తనిఖీ జరిపిన సమయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్వేషణ, దర్యాప్తు బృందం 46 మంది కార్మికులను మూసివేసిన కంపెనీలలో తమ ప్రాయోజికుని ద్వారా పేర్లు నమోదు చేయబడ్డారు.ఈ సంస్థలు కార్మికుల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సోషల్ అఫైర్స్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. చట్టాలను తప్పించుకునేవారిని నివాసిత నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులు మరియు నకిలీ కంపెనీలతో వ్యవహరించే వ్యక్తులను అరెస్టు చేయడానికి పౌరసత్వం మరియు పాస్పోర్ట్ సెక్టార్ ప్రచారాలను ప్రారంభించవచ్చని వెల్లడించారు. ఏ మినహాయింపు లేకుండా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేవారి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నిశ్చయించడం జరిగిందని అన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







