46 మంది కార్మికులను మూతపడిన కంపెనీలలో పేర్లు నమోదు గుర్తింపు
- January 04, 2018
కువైట్: జహ్రా ప్రాంతంలోని తొమ్మిది కంపెనీలపై తనిఖీ జరిపిన సమయంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అన్వేషణ, దర్యాప్తు బృందం 46 మంది కార్మికులను మూసివేసిన కంపెనీలలో తమ ప్రాయోజికుని ద్వారా పేర్లు నమోదు చేయబడ్డారు.ఈ సంస్థలు కార్మికుల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సోషల్ అఫైర్స్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. చట్టాలను తప్పించుకునేవారిని నివాసిత నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులు మరియు నకిలీ కంపెనీలతో వ్యవహరించే వ్యక్తులను అరెస్టు చేయడానికి పౌరసత్వం మరియు పాస్పోర్ట్ సెక్టార్ ప్రచారాలను ప్రారంభించవచ్చని వెల్లడించారు. ఏ మినహాయింపు లేకుండా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించేవారి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నిశ్చయించడం జరిగిందని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









