ఔనా!! వాళ్లిద్దరూ లంకలో ఒక్కటవ్వనున్నారా?
- January 04, 2018
బాలీవుడ్లో మరో వివాహ వేడుక జరగనుందా? అవుననే అంటోంది జాతీయ మీడియా. ఇంతకీ వధూవరులు ఎవరోకాదు.. దీపికా పదుకుణె- రణవీర్ సింగ్లు. వీళ్లిద్దరు వివాహంతో ఒక్కటి కాబోతున్నారని టాక్. జనవరి ఐదున దీపిక బర్త్డే కావడం తో ఈ డేట్ కోసమే ఈ జంట వెయిట్ చేసిందని బీటౌన్ సమాచారం. శుక్రవారంతో దీపికా 32వ ఏట అడుగుపెడుతోంది.
నార్మల్గా దీపికా ఆస్ట్రియాలో వుండగా, రణవీర్ మాత్రం షూట్ కోసం శ్రీలంక వెళ్లాడు. ఈ నేపథ్యంలో దీపికా అక్కడకి వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకున్నట్టు ఆమె క్లోజ్ఫ్రెండ్స్ చెబుతున్నమాట. బర్త్ డే సెలబ్రేషన్స్లో ఈ జంట రింగ్స్ మార్చుకోవడం ఖాయమని జాతీయ మీడియాలో కథనాలు. ఇండియా నుంచి ఇరుకుటుంబాల సభ్యులు కలసి ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్నట్లు టాక్. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం దీపిక- రణవీర్లు మాల్దీవులకు వెళ్లారు. ఈ జంట ఐదేళ్లుగా డేటింగ్లో నిమగ్నమైన సంగతి తెల్సిందే!
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









