ఔనా!! వాళ్లిద్దరూ లంకలో ఒక్కటవ్వనున్నారా?
- January 04, 2018
బాలీవుడ్లో మరో వివాహ వేడుక జరగనుందా? అవుననే అంటోంది జాతీయ మీడియా. ఇంతకీ వధూవరులు ఎవరోకాదు.. దీపికా పదుకుణె- రణవీర్ సింగ్లు. వీళ్లిద్దరు వివాహంతో ఒక్కటి కాబోతున్నారని టాక్. జనవరి ఐదున దీపిక బర్త్డే కావడం తో ఈ డేట్ కోసమే ఈ జంట వెయిట్ చేసిందని బీటౌన్ సమాచారం. శుక్రవారంతో దీపికా 32వ ఏట అడుగుపెడుతోంది.
నార్మల్గా దీపికా ఆస్ట్రియాలో వుండగా, రణవీర్ మాత్రం షూట్ కోసం శ్రీలంక వెళ్లాడు. ఈ నేపథ్యంలో దీపికా అక్కడకి వెళ్లేందుకు ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకున్నట్టు ఆమె క్లోజ్ఫ్రెండ్స్ చెబుతున్నమాట. బర్త్ డే సెలబ్రేషన్స్లో ఈ జంట రింగ్స్ మార్చుకోవడం ఖాయమని జాతీయ మీడియాలో కథనాలు. ఇండియా నుంచి ఇరుకుటుంబాల సభ్యులు కలసి ఇప్పటికే శ్రీలంకకు చేరుకున్నట్లు టాక్. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం దీపిక- రణవీర్లు మాల్దీవులకు వెళ్లారు. ఈ జంట ఐదేళ్లుగా డేటింగ్లో నిమగ్నమైన సంగతి తెల్సిందే!
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







