బూట్ల లోపల బంగారం..3 బిస్కెట్లు స్వాధీనం
- January 06, 2018
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి గోల్డ్ స్మగ్లింగ్ బయటపడింది. కస్టమ్స్ అధికారులు బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మస్కట్ నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు అతడి నుంచి మూడు బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. బూట్ల లోపల బంగారం ఉంచిన స్మగ్లర్ వాటిని తరలించడానికి ప్రయత్నించాడు. వీటి బరువు మొత్తం 349 గ్రాములకు పైగా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







