బూట్ల లోపల బంగారం..3 బిస్కెట్లు స్వాధీనం
- January 06, 2018
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి గోల్డ్ స్మగ్లింగ్ బయటపడింది. కస్టమ్స్ అధికారులు బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మస్కట్ నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు అతడి నుంచి మూడు బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. బూట్ల లోపల బంగారం ఉంచిన స్మగ్లర్ వాటిని తరలించడానికి ప్రయత్నించాడు. వీటి బరువు మొత్తం 349 గ్రాములకు పైగా ఉంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







