గల్ఫ్ కప్ ఫైనల్: బ్యారియర్ కూలి 40 మందికి గాయాలు
- January 06, 2018
కువైట్లో ఒమన్ - యూఏఈ మధ్య జరిగిన గల్ఫ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం బ్యారియర్ కూలి 40 మందికి గాయాలయ్యాయి. మ్యాచ్ని ఒమన్ గెలిచిన కాస్సేపటికే ఈ ప్రమాదం జరిగింది. కువైట్ ఎఫ్ఎ ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించింది. షేక్ జబెర్ అల్ అహ్మద్ స్టేడియం - కువైట్ సిటీలో ఈ ప్రమాదం జరిగిందని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. గాయపడ్డవారంతా క్షేమంగానే ఉన్నారని కువైట్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆటగాళ్ళను అభినందించే క్రమంలో అభిమానులు చూపించిన అత్యుత్సాహం కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







