ముగిసిన వరంగల్ పోలింగ్

- November 21, 2015 , by Maagulf
ముగిసిన వరంగల్ పోలింగ్

వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 65 శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉటుందని అధికారులు తెలిపారు. గత ఎన్నికల్లో 77 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈనెల 24న కౌంటింగ్ జరుగనున్నాయి. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com