యూఏఈ వ్యాప్తంగా పొగమంచు: విమాన రాకపోకలకు అంతరాయం
- January 15, 2018యూఏఈలోని ముఖ్యమైన ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్సిఎం), రెసిడెంట్స్కి పొగ మంచు విషయమై ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజులపాటు ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ బాగా తగ్గిపోయింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పలు విమానాలు పొగమంచు వల్ల ఆలస్యమయ్యాయి. కొన్ని విమాన సర్వీసుల్ని రద్దు చేయడం కూడా జరిగింది. మాంచెస్టర్, బర్మింగ్హామ్, లండన్, జైపూర్, బాకు, అల్జీయర్స్, గ్లాస్గోవ్, జెడ్డా తదితర ప్రాంతాల నుంచి వచ్చిన విమానాలు బాగా ఆలస్యమయ్యాయి.
తాజా వార్తలు
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ
- ఆ లోపు రుణమాఫీ చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- కుప్పం ప్రజలందరికీ నా కృతజ్ఞతలు: నారా భువనేశ్వరి
- 24 గంటల్లో సాధారణ స్థితికి దుబాయ్ ఎయిర్ పోర్ట్
- బహ్రెయిన్ లో భారీ వర్షాలు, వరదలు
- ఒమన్ లో 21కి చేరిన మృతుల సంఖ్య
- ట్రావెల్, టూరిజం రంగంలో 23,500 ఖాళీలు
- జెడ్డాలో శతాబ్దాల నాటి రక్షణ కందకం, కోట గోడ వెలికితీత
- హైదరాబాద్లోని ఫిలింనగర్లో తీవ్ర విషాదం..