మధ్య ప్రాచ్యాన్ని దర్సించనున్నఅమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ
- November 21, 2015
హింసా వాదానికి చరమ గీతం పాడాలనే నినాదంతో అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ, ఒక సంవత్సర కాలం తరువాత మొట్టమొదటి సారి మధ్య ప్రాచ్యాన్ని సందర్సించనున్నారు. ఆయన నేడు బోస్టన్ నుండి బయలుదేరి, సిరియన్ పౌర యుద్ధాన్ని ఆపే ప్రణాళికను గురించి చర్చించడానికి అరబ్ దేశాల విదేశాంగ మంత్రులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరుకొని అక్కడ సమావేసమౌతారు. అబుధాబి నుండి ఇజ్రాయెల్ కు చేరుకొని అక్కడ ప్రధాని బెంజమిన్ నేతెన్యహు మరియు పాలస్తీనా అధ్యక్షులు మహ్మౌద్ అబ్బాస్ లతో చర్చలు జరుపుతారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







