తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త
- January 18, 2018
నిరుద్యోగులకు శుభవార్త త్వరలో తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల పోలీసు సిబ్బంది పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ వెలువడుతుందని. రాష్ట్ర డీజీపీ ఎం మహేందర్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోలీస్ కార్యాలయాల సముదాయ స్థలాన్ని డీజీపీ మహేందర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా అయన నిరుద్యోగులకు శుభవార్తనందించారు. అలాగే రాష్ట్రంలోని పాత నేరస్థులను గుర్తించేందుకు జియో ట్యాగింగ్ చేస్తున్నట్టు అయన తెలిపారు.
ఎన్నో సంవత్సరాలుగా తాము పడుతున్న కష్టాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచినందుకు, హోంగార్డులు డీజీపీకి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా న్యాయం కోసం వచ్చే ఎవరికైనా అన్యాయం జరగకుండా కాపాడినప్పుడే పాలీసులు తమ వృత్తికి న్యాయం చేసినా వారు అవుతారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!