రాస్ అల్ ఖైమా లో వికలాంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన 500 మంది డ్రైవర్లకు జరిమానా
- January 18, 2018
రాస్ అల్ ఖైమా: గత సంవత్సరం రాస్ అల్ ఖైమాలో వికలాంగుల పార్కింగ్ స్థలంలో తమ వాహనాలను విడిచిపెట్టిన 500 మంది వాహనదారులకు జరిమానా విధించినట్లు బుధవారం పోలీసులు తెలిపారు. .కొంతమంది 519 మంది వాహనదారులకు ఒకొక్కరికి 1 ,000 డి.హెచ్ జరిమానాని చెల్లించామని ఆదేశాలు జారీ చేశారు మరియు గత ఏడాది జూలైలో అమలులోకి వచ్చిన యుఎఇ సవరించిన ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం వారికి ఆరు బ్లాక్ పాయింట్లను వారి లైసెన్స్ లకు చేర్చారు. రాస్ అల్ ఖైమా పోలీస్ కేంద్ర కార్యాలయాల డైరెక్టర్ జనరల్ బ్రిగాడియర్ డాక్టర్ మొహమ్మద్ అల్ హుమాడి ఈ సందర్భంగా " మా గల్ఫ్ డాట్ కామ్ " ప్రతినిధితో మాట్లాడుతూ " ఎంపికచేసిన కొన్ని పార్కింగ్ స్థలాలను వికలాంగులైన ప్రజలకు అందించాలని నిర్ణయంచామని వాటిని సైతం దుర్వినియోగం చేయడం అనేది అనైతిక ప్రవర్తనగా భావిస్తామని ఆయన తెలిపారు. వికలాంగుల పార్కింగ్ స్థలాలలో వివిధ వాహనాలు, బస్సులు రవాణాకు వీలు కలిగించేవి కూడా మంజూరవుతున్నాయి. అదేవిధంగా అగ్నిమాపక వాహనాల ముందు, అంబులెన్సుల ప్రదేశములలో కొందరు వాహనదారులు పార్కింగ్ చేయడంపై పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









