వైద్యలోపం ఆరోపణల నేపథ్యంలో తొలగించిన డాక్టర్ ను మరల విధులలోనికి తీసుకోమన్న కోర్టు
- January 18, 2018
కువైట్ : ఒక రోగి మరణానికి దారితీసిన వైద్యపరమైన ఒక తీవ్రమైన తప్పు చేశాడని డాక్టర్ పై దర్యాప్తు కమిటీ చేసిన ఆరోపణలపై తొలగించిన అదే వైద్యుడిని తిరిగి ఉద్యోగం లోనికి తీసుకోవాలని సమగ్ర కోర్టు బుధవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన పరిపాలనా నిర్ణయాన్ని రద్దు చేసింది. ఒక ప్రవాసియ వైద్యుడిని తన పబ్లిక్ ఆసుపత్రుల ప్రమాద విభాగంలో పనిచేయడానికి ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆ డాక్టర్ ను దేశంలోకి తీసుకువచ్చారని వైద్య ర్గాలు వివరించాయి. ఒక రోగి మరణానికి దారితీసిన వైద్యపరమైన ఒక తీవ్రమైన దోషం ఆరోపిస్తూ ఆ వైద్యుడిని నిషేధించారు. డాక్టర్ న్యాయవాది ఖలేద్ తహర్ తన క్లయింట్ ఇంతకుముందు ఇటువంటి ఆరోపణ కోసం కోర్టుకు సూచించబడ్డారని వాదించారు, వీటిలో మొదటిసారి మరియు అప్పీల్ కోర్టులు అతనిని నిర్దోషులుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







