ఏప్రిల్ 6 నుంచి ఐపీఎల్ ఆరంభం
- January 22, 2018
ముంబై: ఈ యేటి ఐపీఎల్ సీజన్కు తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభంకానున్నది. ఐపీఎల్-11 సీజన్ ఓపెనింగ్ సెర్మనీ ముంబైలో నిర్వహించనున్నారు. మొదటి మ్యాచ్ ఏప్రిల్ 7వ తేదీన ముంబైలో జరుగుతుంది. టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కూడా మే 27వ తేదీన ముంబైలోనే జరగనున్నది. ఐపీఎల్ టోర్నీకి సంబంధించిన వివరాలను ఐపీఎల్ కమిషనర్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







