ఉద్యోగులకు కేంద్ర పభుత్వం తీపికబురు
- January 24, 2018
కేంద్ర పభుత్వం త్వరలో ఉద్యోగులకు తీపికబురు అందించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మార్చకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఉన్న వడ్డీరేటును ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో పేర్కొన్న కథనాన్ని బట్టి తెలుస్తుంది.
తాజా వార్తలు
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?
- ప్రైవేట్ రంగ ఉద్యోగాలపై 59.8% పెరిగిన పౌరుల ఆసక్తి..!!
- సెంట్రల్ మార్కెట్లో వ్యాపారులు ఆందోళన..!!
- ఖతార్ లో అనుమానాస్పద లింక్లపై జనరల్ టాక్స్ అథారిటీ వార్న్..!!
- అల్ అమెరత్లో కాంప్లెక్స్ నిర్మాణానికి ఇండియన్ సోషల్ క్లబ్ పిలుపు..!!
- సౌదీ అరేబియాలో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ..!!









