ఉద్యోగులకు కేంద్ర పభుత్వం తీపికబురు
- January 24, 2018
కేంద్ర పభుత్వం త్వరలో ఉద్యోగులకు తీపికబురు అందించనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గల పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను మార్చకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.గత ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం ఉన్న వడ్డీరేటును ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రికలో పేర్కొన్న కథనాన్ని బట్టి తెలుస్తుంది.
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







