మస్కట్ ఇండియన్ ఎంబసీలో 69వ భారత రిపబ్లిక్ డే వేడుకలు
- January 26, 2018
మస్కట్: సుల్తానేట్లో ఇండియన్ ఎంబసీ, భారత 69వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జనవరి 26 శుక్రవారం ఉదయం ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒమన్లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే ఈ వేడుకలకు నాయకత్వం వహించారు. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం, ఒమన్లోని భారతీయ వలసదారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









