మస్కట్ ఇండియన్ ఎంబసీలో 69వ భారత రిపబ్లిక్ డే వేడుకలు
- January 26, 2018
మస్కట్: సుల్తానేట్లో ఇండియన్ ఎంబసీ, భారత 69వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. జనవరి 26 శుక్రవారం ఉదయం ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒమన్లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే ఈ వేడుకలకు నాయకత్వం వహించారు. భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం, ఒమన్లోని భారతీయ వలసదారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







