బేబీ గేమ్స్ ప్యానెల్ తొలి మీటింగ్
- January 26, 2018_1516961636.jpg)
మనామా: బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఎసి), మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రతినిథులతో సమావేశం ఏర్పాటు చేసింది. బహ్రెయిన్లో బేబీ గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కిండర్గార్టెన్స్కి ఆటల పోటీలు నిర్వహించడంపై పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ఇసా స్పోర్ట్స్ కాంప్లెక్స్ - రిఫ్ఫాలో పలు రకాలైన ఆటల పోటీలు పిల్లల కోసం నిర్వహించాలనే డిమాండ్లు వస్తున్నాయి. బిఓసి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ లోనెస్ మాదెన్, ఈ మేరకు ఓ ప్రెజెంటేషన్ని ఈ సమావేశంలో ఇచ్చారు. ఏప్రిల్లో పోటీలు నిర్వహిస్తారు. అన్ని కిండర్గార్టెన్స్ ఈ పోటీలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలనీ, ఫిబ్రవరి 8లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సమావేశంలో తీర్మానించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి