రాజధానిలో భారీ పేలుడు... 49మంది దుర్మరణం
- January 27, 2018
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 49మంది చనిపోగా.. 150మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ఎంబసీకి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ప్రజలంతా పనుల్లో నిమగ్నమై ఉండగా.. బాంబు పేలడంతో.. భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో.. సంఘటనా స్థలం భయానకంగా మారింది.
పేలుళ్లు జరిగిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించాయి. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాలిబన్ సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









