రాజధానిలో భారీ పేలుడు... 49మంది దుర్మరణం
- January 27, 2018
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 49మంది చనిపోగా.. 150మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ఎంబసీకి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ప్రజలంతా పనుల్లో నిమగ్నమై ఉండగా.. బాంబు పేలడంతో.. భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో.. సంఘటనా స్థలం భయానకంగా మారింది.
పేలుళ్లు జరిగిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించాయి. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాలిబన్ సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







