రాజధానిలో భారీ పేలుడు... 49మంది దుర్మరణం
- January 27, 2018_1517052933.jpg)
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో 49మంది చనిపోగా.. 150మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇండియన్ ఎంబసీకి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ప్రజలంతా పనుల్లో నిమగ్నమై ఉండగా.. బాంబు పేలడంతో.. భారీగా ప్రాణ నష్టం సంభవించింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో.. సంఘటనా స్థలం భయానకంగా మారింది.
పేలుళ్లు జరిగిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించాయి. ఈ పేలుళ్లకు పాల్పడింది తామేనని తాలిబన్ సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి