ఎమిరేట్స్ విమానంలో తోటి ప్రయాణికులను కంగారు పెట్టిన నైజీరియా ప్రయాణికుడు
- January 27, 2018_1517065668.jpg)
దుబాయ్: గాల్లోనికి విమానం ఎగరడమే కొందరికి రక్తపోటు పెరగడం సహజం...కానీ ఓ నైజీరియాకు చెందిన వ్యక్తి నానా యాగీ చేశాడు...తోటి ప్రయాణికులకు పట్టపగలే విమానంలో చుక్కలు చూపించాడు. ఇటీవల దుబాయ్ నగరం నుంచి చికాగో బయలుదేరిన ఎమిరేట్స్ విమానంలో 64 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో అపరిచితుడిగా మారిపోయాడు. వింత చేష్టలతో విమానమంతా కలియ తిరిగేడు. పిచ్చిపట్టిన వ్యక్తిలా బిగ్గరగా అరుస్తూ విమాన సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఎవరి మాటా లెక్కచేయలేదు. అతికష్టం మీద ప్రయాణికుడిని అదుపు చేసిన సిబ్బంది విమానం చికాగో చేరుకోగానే పోలీసు అధికారులకు ఆ వ్యక్తిని అప్పగించారు. బుధవారం తెల్లవారుజామున విమానంలో ఆ వ్యక్తి చేసిన హడావిడి అంతా వివరించారు. దీంతో ఆరోగ్య పరిస్థితుల దృష్టా హాస్పిటల్కు తరలించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి