ఫిబ్రవరి 2 న హిందీ సినీ నేపధ్య గాయకుడు అమిత్ కుమార్ "యాద్ ఆ రాహి హై"
- January 29, 2018_1517232453.jpg)
కువైట్ : ప్రముఖ హిందీ సినీ నేపధ్య గాయకుడు, నటుడు , సంగీత దర్శకుడు కిషోర్ కుమార్ తనయుడు ఫిలింఫేర్ అవార్డు గ్రహీత అమిత్ కుమార్ మరియు బెంగాలీ గాయని మరియు నటి రుమా గుహ థాకుర్తా కలిసి "యాద్ ఆ రాహి హై" అనే సంగీత విభావరి లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. వచ్చేనెల ఫిబ్రవరి 2 వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 :30 గంటలకు కువైట్ లో అనేక విజయవంతమైన ప్రోగ్రాంలు నిర్వహించిన ఇండియన్ కల్చరల్ సొసైటీ పయనీర్ అఫ్ క్వాలిటీ ఎంటర్టైన్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో జరగనున్న ఈ సంగీత విభావరి ప్రేక్షకులను అలరించనుంది. బాలీవుడ్ బ్యాండ్ సర్గమ్ స్టార్స్ , సహ గాయకుడు సైరా ఖాన్ మరియు కడుపుబ్బనవ్వించే హాస్యనటుడు రాజీవ్ మల్హోత్రాలు పాల్గొననున్నారు. శుక్రవారం 2 వ తేదీ ఫిబ్రవరి న 6.30 గంటలకు అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం మైదాన్ హావాలి వద్ద పోలీసు స్టేషన్ సమీపంలో జరగనుంది మరిన్ని వివరాల కోసం సంప్రదించండి: ఇమెయిల్ [email protected] www.icskuwait.org ఫోన్ నంబర్లు -97984603 - 65852425 - 60656546- 66550065 వాట్'స్ అనువర్తనం: 66615050- 97653441- 99709495
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి