64 కేజీల అతిపెద్ద బంగారు ఉంగరంలో 5.1 కేజీల విలువైన వజ్రాలు
- January 29, 2018
షార్జా: పుచ్చకాయ అంతటి అతిపెద్ద ఉంగరం. బరువు అక్షరాలా 64 కేజీలు మాత్రమే .ప్రపంచంలోనే అతిపెద్ద్ ఈ ఉంగరం పేరు 21 క్యారట్ నజ్మత్ తైబా మరో పేరు స్టార్ ఆఫ్ తైబా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉంగరమని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం ఇచ్చింది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న జ్యూయలరీ వ్యాపార సంస్థ తైబాకు చెందిన ఉంగరం ఇది. 64 కేజీల బరువున్న ఈ ఉంగరాన్ని 5.1 కేజీల విలువైన వజ్రాలు, ఖరీదైన రంగురాళ్లతో అలంకరించారు. 2000 సంవత్సరంలో 55 మంది స్వర్ణకారులు 45 రోజుల్లో 450 గంటలపాటు కష్టపడి తయారు చేశారు. ఈ వజ్రాన్ని తయారు చేయించిన వ్యక్తికి అప్పట్లో రూ. 3 కోట్ల 47 లక్షలకు ఈ ఉంగరం కోసం వెచ్చించాడు. ప్రస్తుతం దీని ధర దాదాపు రూ.19 కోట్లకు పైగా ధర పలుకుతుంది. ఈ ఉంగరాన్ని షార్జా నగరంలో ప్రజలు చూసేందుకు ప్రదర్శనకు ఉంచారు. రానున్న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా షార్జాలోని ఎవరైనా ఎన్నారైలూ వీలైతే కొనుక్కోవచ్చు.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా? ఎప్పుడు అది పరువు నష్టం కేసుగా మారుతుందో తెలుసుకో
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







