ఫిబ్రవరి 22 నుంచి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కొత్త విద్యుత్ ఛార్జీలు
- February 02, 2018
కువైట్ : వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, ఇతర సౌకర్యాలపై ఫిబ్రవరి 22 నాటికి కొత్త టారిఫ్ చట్టాన్ని అమలు చేయాలని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. క్రొత్త చట్టాన్ని బట్టి, కొత్త సుంకం ఒక్కో కిలోవాట్ కు ఐదు ఫిల్స్ గా నిర్ణయించారు. దీని ప్రకారం1,000 గ్యాలన్ల నీటిని తోడుకోవాలంటే 1.25 కువైట్ దినార్లగా ఉంది. ఇంతలో, వ్యవసాయ వ్యవహారాల మరియు మత్స్య వనరుల కోసం పబ్లిక్ అథారిటీ జారీ చేసిన ఉత్పత్తి సర్టిఫికేట్లు సమర్పించినవారికి సుంకాలలో రాయితీ ఉంటుంది. అలాగే పెట్రోలియం ఫర్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ కు సంబంధించి కిలోవాట్లకి మూడు ఫిల్స్ వసూలు చేయడమే కాక 1,000 గ్యాలన్ల నీటిని వినియోగించుకొన్నందుకు 750 ఫిల్స్ వసూలు చేయడం జరుగుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన
- దుబాయ్ లో పార్కిన్ పార్కింగ్ ఫీజులు పెరుగుతాయా?









