ఫిబ్రవరి 22 నుంచి వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు కొత్త విద్యుత్ ఛార్జీలు
- February 02, 2018
కువైట్ : వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, ఇతర సౌకర్యాలపై ఫిబ్రవరి 22 నాటికి కొత్త టారిఫ్ చట్టాన్ని అమలు చేయాలని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. క్రొత్త చట్టాన్ని బట్టి, కొత్త సుంకం ఒక్కో కిలోవాట్ కు ఐదు ఫిల్స్ గా నిర్ణయించారు. దీని ప్రకారం1,000 గ్యాలన్ల నీటిని తోడుకోవాలంటే 1.25 కువైట్ దినార్లగా ఉంది. ఇంతలో, వ్యవసాయ వ్యవహారాల మరియు మత్స్య వనరుల కోసం పబ్లిక్ అథారిటీ జారీ చేసిన ఉత్పత్తి సర్టిఫికేట్లు సమర్పించినవారికి సుంకాలలో రాయితీ ఉంటుంది. అలాగే పెట్రోలియం ఫర్ పబ్లిక్ అథారిటీ ఫర్ ఇండస్ట్రీ కు సంబంధించి కిలోవాట్లకి మూడు ఫిల్స్ వసూలు చేయడమే కాక 1,000 గ్యాలన్ల నీటిని వినియోగించుకొన్నందుకు 750 ఫిల్స్ వసూలు చేయడం జరుగుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







