కువైట్ లో తగ్గిన నేరాల సంఖ్య ; 2017 లో 428 మంది రోడ్డు ప్రమాదాలలో మృతి
- February 02, 2018
కువైట్ : గత ఏడాదితో కన్నా కువైట్ లో 2017 నాటికి 18.5 శాతం తగ్గిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ర్యాంకింగ్ అధికారి గురువారం వార్షిక గణాంకాలను గూర్చి వివరించారు. 2016 నాటికి సరిపోల్చితే 2017 నాటికి ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే నేరపూరిత చర్యలు 78.57 శాతం జరిగినట్లు పేర్కొన్నారు. వ్యక్తులపై నేరాలు 48.14 శాతం పెరిగిందని జనరల్ డిపార్టుమెంటు ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డైరెక్టర్ జనరల్ అల్-షెమరీ మాట్లాడుతూ ఆర్థికపరమైన నేరాలను 11.5 శాతానికి, ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే దుష్ప్రవర్తన నేరాలు 48 శాతం పడిపోయాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2016 లో ట్రాఫిక్ ప్రమాదాలలో చనిపోయినవారు 424 గా ఉంటే , 2017 సంవత్సరంలో 428 మంది ట్రాఫిక్ ప్రమాదాలలో మరణించినట్లు నమోదైనట్లు తెలిపారు. గత సంవత్సరం. రికార్డు చేసిన మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించినవి 2016 లో 33 కేసులు ఉంటే గత ఏడాది ( 2017 ) 68 కేసులకు చేరుకున్నాయిని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్









