కువైట్ లో తగ్గిన నేరాల సంఖ్య ; 2017 లో 428 మంది రోడ్డు ప్రమాదాలలో మృతి
- February 02, 2018
కువైట్ : గత ఏడాదితో కన్నా కువైట్ లో 2017 నాటికి 18.5 శాతం తగ్గిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ర్యాంకింగ్ అధికారి గురువారం వార్షిక గణాంకాలను గూర్చి వివరించారు. 2016 నాటికి సరిపోల్చితే 2017 నాటికి ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే నేరపూరిత చర్యలు 78.57 శాతం జరిగినట్లు పేర్కొన్నారు. వ్యక్తులపై నేరాలు 48.14 శాతం పెరిగిందని జనరల్ డిపార్టుమెంటు ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డైరెక్టర్ జనరల్ అల్-షెమరీ మాట్లాడుతూ ఆర్థికపరమైన నేరాలను 11.5 శాతానికి, ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే దుష్ప్రవర్తన నేరాలు 48 శాతం పడిపోయాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2016 లో ట్రాఫిక్ ప్రమాదాలలో చనిపోయినవారు 424 గా ఉంటే , 2017 సంవత్సరంలో 428 మంది ట్రాఫిక్ ప్రమాదాలలో మరణించినట్లు నమోదైనట్లు తెలిపారు. గత సంవత్సరం. రికార్డు చేసిన మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించినవి 2016 లో 33 కేసులు ఉంటే గత ఏడాది ( 2017 ) 68 కేసులకు చేరుకున్నాయిని తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!







