47మంది భారత జాలర్లను అరెస్ట్‌ చేసిన పాక్‌ అధికారులు

- February 04, 2018 , by Maagulf
47మంది భారత జాలర్లను అరెస్ట్‌ చేసిన పాక్‌ అధికారులు

కరాచీ : అరేబియా సముద్రంలోని పాక్‌ సరిహద్దు జలాల్లో చేపలు పడుతున్నారనే ఆరోపణపై భారత్‌కు చెందిన 47 మంది జాలర్లను పాకిస్తాన్‌ అధికారులు అరెస్టు చేశారు. పాకిస్తాన్‌ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ (పిఎంఎస్‌ఎ) 47 మంది జాలర్లను అరెస్టు చేసి, వారి పడవలను స్వాధీనం చేసుకుందనీ పిఎంఎస్‌ఎ అధికారి పేర్కొన్నారు. తదుపరి విచారణ కోసం అరెస్టైన జాలర్లను డక్‌ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com