బ్రేకింగ్ : టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు
- February 08, 2018
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హౌస్ లో బీజేపీ సభ్యుడు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను పిలిచి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ ఘటనలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని , తోట నర్సింహం, రామ్మోహన్ నాయుడు. ఏపీలోని పరిణామాలపై సోనియాకు వివరించినట్టు సమాచారం. ఇదిలావుంటే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ఎదుట ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







