బ్రేకింగ్ : టీడీపీ ఎంపీలతో సోనియా మంతనాలు
- February 08, 2018
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హౌస్ లో బీజేపీ సభ్యుడు మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను పిలిచి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి వాకబు చేశారు. ఈ ఘటనలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని , తోట నర్సింహం, రామ్మోహన్ నాయుడు. ఏపీలోని పరిణామాలపై సోనియాకు వివరించినట్టు సమాచారం. ఇదిలావుంటే సమావేశాల్లో ఏపీకి ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే ఎదుట ప్లకార్డులతో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









