బంద్ ఎఫెక్ట్పై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష...
- February 08, 2018
రాష్ట్రంలో బంద్ ఎఫెక్ట్, తాజా పరిణామాలపై దుబాయ్ నుంచే సమీక్ష నిర్వహించారు చంద్రబాబు.శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసనలు జరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలని, మన సంఘీభావం కూడా ఉంటుందని, ఐతే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం కార్యాలయం అధికారులతోపాటు, పోలీసు ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా చూడాలని కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







