బంద్ ఎఫెక్ట్పై దుబాయ్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష...
- February 08, 2018
రాష్ట్రంలో బంద్ ఎఫెక్ట్, తాజా పరిణామాలపై దుబాయ్ నుంచే సమీక్ష నిర్వహించారు చంద్రబాబు.శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరసనలు జరుగుతున్న విషయం దృష్టిలో పెట్టుకోవాలని, మన సంఘీభావం కూడా ఉంటుందని, ఐతే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సీఎం కార్యాలయం అధికారులతోపాటు, పోలీసు ఉన్నతాధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా పరిస్థితి అదుపు తప్పకుండా చూడాలని కోరారు.
తాజా వార్తలు
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా









