బంగ్లాదేశ్లో హై అలర్ట్
- February 08, 2018
ఢాకా : మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలిదా జియాపై నమోదైన అవినీతి కేసులో గురువారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంగ్లాదేశ్లో హై అలర్ట్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా జియా మద్దతుదారుల్ని అదుపు చేయడానికి పోలీసుల్ని మోహరించారు. తీర్పుపై విభేదించడంతో పాటు ఆందోళనలు చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా హై అలర్ట్ను ప్రకటించింది. 2001-2006లో జియా ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారని, ట్రస్ట్ తరపున 248,154 డాలర్లు అక్రమంగా నిధిని సేకరించారని ఆమెపై కేసు నమోదయ్యింది. ఈ ట్రస్ట్లో ఆమె కుమారుడు, మరో నలుగురు భాగస్వామ్యులుగా ఉన్నారు. దీంతో డిసెంబరులో నిర్వహించిన ఎన్నికల్లో బిఎన్పి తరపున ఆమె పోటీ చేయలేదు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







