బంగ్లాదేశ్లో హై అలర్ట్
- February 08, 2018
ఢాకా : మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత ఖలిదా జియాపై నమోదైన అవినీతి కేసులో గురువారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రభుత్వం బంగ్లాదేశ్లో హై అలర్ట్ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా జియా మద్దతుదారుల్ని అదుపు చేయడానికి పోలీసుల్ని మోహరించారు. తీర్పుపై విభేదించడంతో పాటు ఆందోళనలు చేస్తారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందస్తుగా హై అలర్ట్ను ప్రకటించింది. 2001-2006లో జియా ఒక అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేశారని, ట్రస్ట్ తరపున 248,154 డాలర్లు అక్రమంగా నిధిని సేకరించారని ఆమెపై కేసు నమోదయ్యింది. ఈ ట్రస్ట్లో ఆమె కుమారుడు, మరో నలుగురు భాగస్వామ్యులుగా ఉన్నారు. దీంతో డిసెంబరులో నిర్వహించిన ఎన్నికల్లో బిఎన్పి తరపున ఆమె పోటీ చేయలేదు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి