అఫ్గానిస్థాన్-జింబాబ్వే మధ్య ఐదు వన్డేల సిరీస్ ఆసక్తికరంగా....
- February 13, 2018
మూడో వన్డేలో జింబాబ్వేపై విజయం షార్జా: అఫ్గానిస్థాన్-జింబాబ్వే మధ్య ఐదు వన్డేల సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధిస్తే.. తర్వాతి మ్యాచ్లో జింబాబ్వే అన్నే పరుగులు చేసి, అంతే తేడాతో గెలిచి దెబ్బ దెబ్బ తీసింది. మూడో వన్డేకు వచ్చేసరికి మళ్లీ అఫ్గాన్ ఆధిపత్యం చూపించింది. 6 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. మంగళవారం మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. రషీద్ ఖాన్ (5/24), ముజీబ్ రెహ్మాన్ (3/45)ల ధాటికి 34.3 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఇర్విన్ (39), సికిందర్ రజా (38) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అనంతరం రహ్మత్ షా (56), నజీర్ జమాల్ (51) రాణించడంతో అఫ్గాన్ 27.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







