సమ్మర్ స్పెషల్గా 'మెహబూబా'
- February 16, 2018
డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ దర్శకత్వంలో ఆకాష్పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం మెహబూబా. ఈచిత్రానికి సందీప్చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యుఎస్ల్లో 800కి పైగా థియేటర్లులో విడుదలైన ఈచిత్రం టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఈ టీజర్ చాలా పాపులర్ అయ్యింది. పూరి జగన్నాధ్ కెరీర్లోనే డిఫరెంట్ మూవీగా రూపొందుతున్న మెహబూబా చిత్రాన్ని సమ్మర్లో చాలా గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆకాష్పూరి సరసన నేహాశెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి