బహ్రైన్ ఐ.టి. రంగానికి ప్రభుత్వ సహాయం అత్యుత్తమం
- November 26, 2015
బహ్రైన్, మనామాలో హిజ్ రాయల్ హైనెస్ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా వారి పోషకత్వంలో, ఇన్ఫర్మేటిక్స్ అండ్ ఇ-గవర్నమెంట్ అధారిటీ వారిచే ఏర్పాటుచేయబడిన నాలుగవ జి.సి.సి. ఇ-గవర్నమెంట్ అవార్డ్, కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ 2015 ప్రారంభోత్సవ ఏర్పాట్లను బహ్రైన్లో యు.ఎ.ఈ. రాయబారి అబ్దుల్ రిధా అల్-ఖౌరి ప్రశంసిం చారు. యు.ఎ.ఈ. రాయబారి వారికి ప్రదర్శనలో ఉంచబడిన ఆధునిక ఎలక్ట్రానిక్ సేవలను గురించి వివరించారు. ఉప ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ ముబారక్ అల్ ఖలియా వారి చేతులమీదుగా బహుమతులందుకున్న వారిని ఆయన ప్రసంసించారు. ఇంకా, బహ్రైన్ ఐ.టి. రంగానికి ప్రభుత్వ సహాయం అత్యుత్తమం అని ఆయన ప్రసంసించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







