23న విక్రమ్, తమన్నా స్కెచ్ విడుదల
- February 18, 2018
చియాన్ విక్రమ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన తమిళ సినిమా 'స్కెచ్'. ఈ మూవీని తెలుగులో అదే పేరుతో అనువాదం చేసి ఈ నెల 23వ తేదిన విడుదల చేస్తున్నారు.. విజయ్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇటీవల విక్రమ్ ఈ సినిమా ప్రొమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చినప్పుడు సినిమా తెలుగులో కూడా విజయం సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు..ఈ మూవీని డి సురేష్ బాబు సమర్పణలో రానున్న ఈ సినిమాను మొదట జనవరి 26న విడుదల చెయ్యాలి అనుకున్నారు. కాని కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది.తిరిగి కొత్త తేదిని నిర్మాతలు ప్రకటించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి