హైదరాబాద్ లో నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్
- February 18, 2018హైదరాబాద్: హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. నేటి నుంచి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సును నిర్వహించనున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఐటి కాంగ్రెస్కు సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి రవిశంకర్ప్రసాద్ హాజరుకానున్నారు. 30 దేశాల నుంచి 2 వేలకుపైగా ప్రతినిధులు పాల్గొంటారు. డిజిటల్ గ్రామస్థులతో ఐటీ దిగ్గజాలు ముచ్చటించనున్నారు.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు