ఎన్ ఆర్ ఐ పాత్రలో గోపీచంద్
- February 19, 2018
యంగ్ హీరో గోపీ చంద్ తాజాగా నటిస్తున్న మూవీ పంతం.. ఈ మూవీ ద్వారా చక్రీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు..మెహ్రీన్ కథనాయికి.. ఈ సినిమాలో గోపీచంద్ ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మర్చి రెండో వారం లోపు షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ మూవీని మే 18న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.. ఈ మూవీకి రాధామోహన్ నిర్మాత.. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!