ఎన్ ఆర్ ఐ పాత్రలో గోపీచంద్
- February 19, 2018యంగ్ హీరో గోపీ చంద్ తాజాగా నటిస్తున్న మూవీ పంతం.. ఈ మూవీ ద్వారా చక్రీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు..మెహ్రీన్ కథనాయికి.. ఈ సినిమాలో గోపీచంద్ ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మర్చి రెండో వారం లోపు షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ మూవీని మే 18న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.. ఈ మూవీకి రాధామోహన్ నిర్మాత.. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ