ఎన్ ఆర్ ఐ పాత్రలో గోపీచంద్

- February 19, 2018 , by Maagulf
ఎన్ ఆర్ ఐ పాత్రలో గోపీచంద్

యంగ్ హీరో గోపీ చంద్ తాజాగా నటిస్తున్న మూవీ పంతం.. ఈ మూవీ ద్వారా చక్రీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు..మెహ్రీన్ కథనాయికి.. ఈ సినిమాలో గోపీచంద్ ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంటర్వెల్ సమయంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలను అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మర్చి రెండో వారం లోపు షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ మూవీని మే 18న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.. ఈ మూవీకి రాధామోహన్ నిర్మాత.. గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com