రంగస్థలం చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటనుచంద్రబోస్ ఎంత సక్కగ రాసిండే .. 'వంశీ కమల్'
- February 22, 2018
చెర్రీ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రంగస్థలం ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఈ చిత్రంలోని ఎంత సక్కగున్నావే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కొద్ది రోజుల్లోనే మిలియన్ల వ్యూయర్ షిప్ని సొంతం చేసుకుంది. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పదాలతో చంద్రబోస్ ఎంతబాగా రాశాడు అని అనుకోని తెలుగు వారుండరు. ఈ పాటకు చక్కటి మ్యూజిక్ అందించి అంతే అందంగా పాడాడా డీఎస్పీ. ఓ అభిమాని ఈ పాటకు ప్రభావితుడై అందమైన పేరడీ కట్టాడు. పాట రాసిన చంద్రబోస్ని తన పదాల ద్వారా ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ పాటను రంగస్థలం డైరక్టర్ సుకుమార్ ప్రమోట్ చేశాడు. కళాత్మకంగా రాశావంటూ రైటర్ వంశీ కమల్ని ప్రశంసించాడు సుకుమార్. చంద్రబోస్కూడా వంశీ పాటకు ఫిదా అయ్యానంటూ మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు ఈ పాటకూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







