మంత్రి కొల్లు: బందరు పోర్టు భూ సేకరణకు రూ.750 కోట్లు మంజూరుకు సిఎం సుముఖత
- March 01, 2018
కృష్ణా : బందరు పోర్టు భూసేకరణకు రూ.750 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అర్బన్ హౌసింగ్ శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టు భూసేకరణకు రూ.750 కోట్లను మంజూరు చేసేందుకు కేబినెట్లో తొందరలో అప్రూవల్ అవుతుందని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









