మంత్రి కొల్లు: బందరు పోర్టు భూ సేకరణకు రూ.750 కోట్లు మంజూరుకు సిఎం సుముఖత
- March 01, 2018
కృష్ణా : బందరు పోర్టు భూసేకరణకు రూ.750 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుముఖంగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అర్బన్ హౌసింగ్ శంకుస్థాపనలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బందరు పోర్టు భూసేకరణకు రూ.750 కోట్లను మంజూరు చేసేందుకు కేబినెట్లో తొందరలో అప్రూవల్ అవుతుందని చంద్రబాబు చెప్పారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







