వేలంలో టాల్స్టాయ్ లేఖకు భారీ ప్రాఫిట్
- March 12, 2018రష్యా రచయిత లియో టాల్స్టాయ్ రాసిన అరుదైన లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది. టాల్స్టాయ్ సంతకమున్న ఈ లేఖను 1903లో టాల్స్టాయ్ తాత్వికవేత్త ప్యాట్ర్ పెట్రోవిచ్ నికోలేవ్కు సా. ఏసుక్రీస్తు బోధనలను వక్రీకరించడం గురించి దీనిలో ప్రస్తావించారు. అమెరికాకు చెందిన వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్స్ మూడు పేజీల నిడివున్న ఈ లేఖ రూ.9.75 లక్షలు పలుకుతుందని భావించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..