వేలంలో టాల్స్టాయ్ లేఖకు భారీ ప్రాఫిట్
- March 12, 2018రష్యా రచయిత లియో టాల్స్టాయ్ రాసిన అరుదైన లేఖకు వేలంలో రూ.13.94 లక్షలు (21,450 డాలర్లు) పలికింది. టాల్స్టాయ్ సంతకమున్న ఈ లేఖను 1903లో టాల్స్టాయ్ తాత్వికవేత్త ప్యాట్ర్ పెట్రోవిచ్ నికోలేవ్కు సా. ఏసుక్రీస్తు బోధనలను వక్రీకరించడం గురించి దీనిలో ప్రస్తావించారు. అమెరికాకు చెందిన వేలం సంస్థ ఆర్ఆర్ ఆక్షన్స్ మూడు పేజీల నిడివున్న ఈ లేఖ రూ.9.75 లక్షలు పలుకుతుందని భావించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ