రైల్వే ప్రాజెక్టు మొదటి దశ 2023 నాటికి ప్రారంభం

- March 15, 2018 , by Maagulf
రైల్వే ప్రాజెక్టు మొదటి దశ 2023 నాటికి ప్రారంభం

కువైట్:  రైల్వే ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని టెండర్ డాక్యుమెంట్ పత్రాలు ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఒక కన్సల్టెంట్ నియామకం గూర్చి రోడ్ల మరియు భూ ఉపరితల రవాణా కోసం పబ్లిక్ అథారిటీ  యోచిస్తోందని  స్థానిక కువైట్ టైమ్స్ తెలిపింది. ఆ నివేదిక ప్రకారం, రైల్వే ప్రాజెక్టు మొదటి దశ సౌదీ సరిహద్దుల నుండి కువైట్ నగరానికి వెళుతుంది మరియు పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్య (పిపిపి) పరిస్థితుల ప్రకారం ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. డెవలపర్లు, కాంట్రాక్టర్లు మరియు ఫైనాన్షియర్స్ సహా ఎంచుకున్నకన్సార్టియం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ పనులు మొదలవుతాయి. మొదటి దశ యొక్క అంచనా వ్యయం సుమారు 900 మిలియన్ కువైట్ దినార్లు వ్యయక్మ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ 2023 నాటికి ప్రారంభించబడుతుందని అంచనా వేయబడింది. 43-కి.మీ.ల పొడవుతో  ఈ రైల్వే మార్గం ఉత్తరం వైపుకు ఇరాకీ సరిహద్దులకు చేరుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com