రైల్వే ప్రాజెక్టు మొదటి దశ 2023 నాటికి ప్రారంభం
- March 15, 2018
కువైట్: రైల్వే ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని టెండర్ డాక్యుమెంట్ పత్రాలు ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఒక కన్సల్టెంట్ నియామకం గూర్చి రోడ్ల మరియు భూ ఉపరితల రవాణా కోసం పబ్లిక్ అథారిటీ యోచిస్తోందని స్థానిక కువైట్ టైమ్స్ తెలిపింది. ఆ నివేదిక ప్రకారం, రైల్వే ప్రాజెక్టు మొదటి దశ సౌదీ సరిహద్దుల నుండి కువైట్ నగరానికి వెళుతుంది మరియు పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్య (పిపిపి) పరిస్థితుల ప్రకారం ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. డెవలపర్లు, కాంట్రాక్టర్లు మరియు ఫైనాన్షియర్స్ సహా ఎంచుకున్నకన్సార్టియం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ పనులు మొదలవుతాయి. మొదటి దశ యొక్క అంచనా వ్యయం సుమారు 900 మిలియన్ కువైట్ దినార్లు వ్యయక్మ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ 2023 నాటికి ప్రారంభించబడుతుందని అంచనా వేయబడింది. 43-కి.మీ.ల పొడవుతో ఈ రైల్వే మార్గం ఉత్తరం వైపుకు ఇరాకీ సరిహద్దులకు చేరుకుంటుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







