రైల్వే ప్రాజెక్టు మొదటి దశ 2023 నాటికి ప్రారంభం
- March 15, 2018
కువైట్: రైల్వే ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని టెండర్ డాక్యుమెంట్ పత్రాలు ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఒక కన్సల్టెంట్ నియామకం గూర్చి రోడ్ల మరియు భూ ఉపరితల రవాణా కోసం పబ్లిక్ అథారిటీ యోచిస్తోందని స్థానిక కువైట్ టైమ్స్ తెలిపింది. ఆ నివేదిక ప్రకారం, రైల్వే ప్రాజెక్టు మొదటి దశ సౌదీ సరిహద్దుల నుండి కువైట్ నగరానికి వెళుతుంది మరియు పబ్లిక్-ప్రైవేట్-భాగస్వామ్య (పిపిపి) పరిస్థితుల ప్రకారం ఈ ప్రాజెక్ట్ అమలు చేయబడుతుంది. డెవలపర్లు, కాంట్రాక్టర్లు మరియు ఫైనాన్షియర్స్ సహా ఎంచుకున్నకన్సార్టియం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ పనులు మొదలవుతాయి. మొదటి దశ యొక్క అంచనా వ్యయం సుమారు 900 మిలియన్ కువైట్ దినార్లు వ్యయక్మ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ 2023 నాటికి ప్రారంభించబడుతుందని అంచనా వేయబడింది. 43-కి.మీ.ల పొడవుతో ఈ రైల్వే మార్గం ఉత్తరం వైపుకు ఇరాకీ సరిహద్దులకు చేరుకుంటుంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









