420 ఇల్లీగల్ మైగ్రెంట్స్ డిపోర్టేషన్
- March 15, 2018
మస్కట్: 388 ఇల్లీగల్ మైగ్రెంట్స్ని ఒమన్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. వివిధ దేశాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ట్రూషన్ ప్రివెన్షన్ - జనరల్ డైరెక్టరేట్ ఆపరేషన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం మిలిటరీ మరియు సెక్యూరిటీ ఫోర్సెస్, రాయల్ ఒమన్ పోలీసులు ఫిబ్రవరి నెలలో ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గణాంకాల ప్రకారం 420 అక్రమ మైగ్రెంట్స్ని, చట్టపరమైన చర్యల అనంతరం డిపోర్టేషన్ చేశారు. ఆయా దేశాలకు చెందిన ఎంబసీలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇల్లీగల్ మైగ్రెంట్స్ విషయమై పౌరులు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!









