39 మంది రచయితలు ఒక కళాకారుడు అవార్డులు వాపస్..
- November 30, 2015
దేశంలో జరిగిన కొన్ని అవాంఛనీయమైన ఘటనలకు నిరసనగా 39 మంది రచయితలు, ఒక కళాకారుడు అవార్డులు వాపస్ ఇచ్చారని, ఈ విషయంలో పునరాలోచించాలని సాహిత్య అకాడమీ వారిని కోరిందని ప్రభుత్వం తెలిపింది. సాహిత్య అకాడమీ ప్రత్యేక కార్యనిర్వాహకవర్గ సమావేశం నిర్వహించి రచయితలు లేదా కళాకారులపై జరిగిన దాడులను, హత్యను ఖండిస్తూ తీర్మానించిందని, ఆ ఘటనలకు నిరసనగా అవార్డులు తిరిగి ఇచ్చిన వారిని మరోసారి ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేసిందని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్శర్మ లోక్సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







