కేరళ ప్రమాదంలో యూఏఈకి చెందిన కుటుంబం మృతి
- March 17, 2018
యూఏఈకి చెందిన ఇండియన్ మ్యాన్, అతని కుటుంబంతో కలిసి వెకేషన్కి స్వదేశంలోని కేరళకు వెళ్ళి, ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్ళ కొలండైతువీటిల్ షిబు, 34 ఏళ్ళ అతని భార్య సిజి, 11 ఏళ్ళ వారి కుమారుడు కొల్లామ్లోని ఛతనూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 7 ఏళ్ళ చిన్నారి ఆదిష్ ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురూ బైక్ మీద వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మృతుల ఫ్యామిలీ ప్రెండ్ షిజిన్ చెప్పారు. షిబు, రస్ అల్ ఖైమాలోని అల్ జజీరా పోర్ట్ ఉద్యోగి. సిజ్జి, ఆమె ఇద్దరు కుమారులు కేరళలో నివసిస్తున్నారు. సిబు, తన కుటుంబాన్ని కలిసేందుకు కేరళ వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!







