కేరళ ప్రమాదంలో యూఏఈకి చెందిన కుటుంబం మృతి
- March 17, 2018
యూఏఈకి చెందిన ఇండియన్ మ్యాన్, అతని కుటుంబంతో కలిసి వెకేషన్కి స్వదేశంలోని కేరళకు వెళ్ళి, ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. 40 ఏళ్ళ కొలండైతువీటిల్ షిబు, 34 ఏళ్ళ అతని భార్య సిజి, 11 ఏళ్ళ వారి కుమారుడు కొల్లామ్లోని ఛతనూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 7 ఏళ్ళ చిన్నారి ఆదిష్ ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డాడు. మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురూ బైక్ మీద వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు మృతుల ఫ్యామిలీ ప్రెండ్ షిజిన్ చెప్పారు. షిబు, రస్ అల్ ఖైమాలోని అల్ జజీరా పోర్ట్ ఉద్యోగి. సిజ్జి, ఆమె ఇద్దరు కుమారులు కేరళలో నివసిస్తున్నారు. సిబు, తన కుటుంబాన్ని కలిసేందుకు కేరళ వెళ్ళి ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







