బిర్యానీ ఆకుల ఉపయోగాలు
- March 17, 2018కిడ్నీ సంబంధిత రోగాలను దూరం చేయాలంటే.. వంటల్లో బిర్యానీ ఆకులను వాడాలంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బిర్యానీ ఆకులు వేసి మరిగించిన నీటిని తాగడం ద్వారా రాళ్లు ఏర్పడటం.. ఇతరత్రా కిడ్నీ సంబంధిత వ్యాధులు రావు. అలాగే దీనిలో కేన్సర్ కారకాలు వున్నాయి. అందువల్ల దీన్ని తీసుకుంటే.. కేన్సర్ కారకాల ఉత్పత్తిని తగ్గించేందుకు దోహదపడుతుంది.
బిర్యానీ ఆకుల వల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్స్ సమస్య వంటి జీర్ణ సంబంధమైన వ్యాధులను దరి చేరనీయదు. అలాగే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మధుమేహులు రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ కొద్దిగా బిర్యానీ ఆకులను నీటిలో కలుపుకుని తాగితే హాయిగా నిద్ర పడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- నేటి నుంచి టోల్ ఛార్జీలు పెంపు
- నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన NATS
- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డికి అమెరికాలో సత్కారం
- అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
- ట్రాఫిక్ జరిమానాల పై డ్రైవర్లకు 50% తగ్గింపు
- ట్రావెల్ బ్యాన్..5 దశల్లో ఆన్లైన్లో తొలగింపు ఇలా..!
- మహిళలకు NATS ఉచితంగా కుట్టుమిషన్ల పంపిణీ
- దమాన్ హెల్త్ ఇన్సూరెన్స్..పెరగనున్న ప్రీమియం..!
- సౌదీ ఆదాయంలో 7.3% వృద్ధి
- అబుదాబి విమానాశ్రయంలో తగ్గిన పార్కింగ్ ఫీజులు