గుండెపోటుతో మరణించిన మరో ప్రవాస భారతీయుడు ఎలియాస్ (అనీష్)
- March 18, 2018
కువైట్:ఉపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్లిన ప్రవాసియ భారతీయులలో కొందరు గుండెపోటు కారణంగా నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కేరళా రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఎలియాస్ (అనీష్) కువైట్ లో శనివారం మరణించారు. ఆయన కువైట్ లోని ఎటర్నిటీ ట్రావెల్స్ కంపెనీలో ప్రయాణ సలహాదారుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







