గుండెపోటుతో మరణించిన మరో ప్రవాస భారతీయుడు ఎలియాస్ (అనీష్)
- March 18, 2018
కువైట్:ఉపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్లిన ప్రవాసియ భారతీయులలో కొందరు గుండెపోటు కారణంగా నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కేరళా రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఎలియాస్ (అనీష్) కువైట్ లో శనివారం మరణించారు. ఆయన కువైట్ లోని ఎటర్నిటీ ట్రావెల్స్ కంపెనీలో ప్రయాణ సలహాదారుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









