గుండెపోటుతో మరణించిన మరో ప్రవాస భారతీయుడు ఎలియాస్ (అనీష్)
- March 18, 2018
కువైట్:ఉపాధి కోసం ఎడారి దేశాలకు వెళ్లిన ప్రవాసియ భారతీయులలో కొందరు గుండెపోటు కారణంగా నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కేరళా రాష్ట్రం కొట్టాయం జిల్లాకు చెందిన 33 ఏళ్ల ఎలియాస్ (అనీష్) కువైట్ లో శనివారం మరణించారు. ఆయన కువైట్ లోని ఎటర్నిటీ ట్రావెల్స్ కంపెనీలో ప్రయాణ సలహాదారుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ







