సిద్ధార్థ్,త్రిష కాంబినేషన్ లో కొత్త చిత్రం
- December 01, 2015
'యువ' చిత్రం తరువాత, 'నువ్వొస్తానంటే... నేనొద్దంటానా' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జంట సిద్ధార్థ్, త్రిష. వీరిద్దరూ దాదాపు దశాబ్దం తరువాత 'అరణ్మణి-2' అనే తమిళ చిత్రం కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు సిద్ధార్థ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హన్సిక, ఖుష్బు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







